Dattu
-
పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలోనే కలపాలి, అఖిల పక్ష పార్టీల సమావేశంలో తీర్మానం
పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలోనే కలపాలి, అఖిల పక్ష పార్టీల సమావేశంలో తీర్మానం పాణ్యం , గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలిపేంత వరకు పోరాడుతాం స్వార్ధ…
-
మరపురాని మహా మనిషి ఎన్టీఆర్, టిడిపి ఎన్టీఆర్ కు భారత రత్న బిరుదును ప్రకటించాలి.
మరపురాని మహా మనిషి ఎన్టీఆర్, టిడిపి ఎన్టీఆర్ కు భారత రత్న బిరుదును ప్రకటించాలి. పాణ్యం పల్లెవెలుగు,18,1,2022 మంగళవారం మండలం లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్…
-
ప్రపంచ వికలాంగుల దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
ప్రపంచ వికలాంగుల దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ఒక వ్యక్తి కూర్చున్న చోటినుండి లేవలేకపోవడం శారీరక సమస్య అయితే, ఆ వ్యక్తి నిలబడడానికి సరైన సహకారాన్ని…
-
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్, యమ్ పిటిసి, జడ్పీటీసీ లకు సన్మానం
ప్రతి మనిషి మానవతా విలువలు కలిగి ఉండాలి – ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం (పల్లెవెలుగు) 14 నవంబర్: మండలంలోని ప్రజాప్రతినిధులు తమ నిజ జీవితంలో…
-
దళితులు చైతన్య వంతం కావాలి
కోయిలకుంట్ల (పల్లెవెలుగు) 10 నవంబర్: మాలమహానాడు ఆధ్వర్యంలోఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ ఆధ్వర్యంలో కోయిల రంగమ్మకు మాల మహానాడు మహిళా మండలి జిల్లా…
-
అనంతపురం విద్యార్ధులపై లాఠీ చార్జ్ చేసి , రక్త గాయాలు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ ఆర్ వి ఎఫ్
అరెస్టులతో , లాఠీ చార్జ్ లతో ఉధ్యమాన్ని ఆపలేరు. పాణ్యం పల్లెవెలుగు,8 నవంబర్: ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరణను ఆపాలని , అనంతపురం ఎస్.ఎస్.బీ.యన్ కాలేజీ వద్ద విద్యార్ధినీ…
-
మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు గా ఎన్నిక కొగిలా రంగమ్మ
కోవెలకుంట్ల (పల్లెవెలుగు) ౦7 నవంబర్: మాల మహానాడు కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కొగిలా రంగమ్మ ను నియమించారు. మాజీ ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్ కారం…
-
అనారోగ్యంతో మృతి చెందిన గంగి రెడ్డి తిరుపం రెడ్డి బౌతిక కాయానికి నివాళులు అర్పించిన గౌరు వెంకట్ రెడ్డి
పాణ్యం (పల్లెవెలుగు) 13అక్టోబర్: బుధవారం పాణ్యం మండలం లోని బలపనూరు గ్రామనికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గంగిరెడ్డి తిరుపం రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో…
-
స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం
పాణ్యం (పల్లెవెలుగు) 2 అక్టోబర్: శనివారం మండల లోని పలు ఆఫీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మన జాతిపిత మోహన్ దాస్ కరంచంద్…
-
బిజెపి విధివిధానాల నుండి భారత దేశాన్ని కాపాడుకుందాం వివిధ ప్రజా సంఘనాయకులు
పాణ్యం (పల్లెవెలుగు) 27 సెప్టెంబర్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తున్న…